దొంగ ఎవరో పట్టుకోగలరా మంత్రి కిషన్ రెడ్డి గారు..?

దొంగ ఎవరో పట్టుకోగలరా మంత్రి కిషన్ రెడ్డి గారు..?

దొంగ ఎవరో పట్టుకోగలరా మంత్రి కిషన్ రెడ్డి గారు..? ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలకు క్లాస్ పీకారనే వార్త చూశాం... పార్టీ ని పట్టించుకోవడం లేదు... సోషల్ మీడియాలో అసదుద్దీన్ లా యాక్టివ్ గా లేరు, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు…
PM Modi

మోడీజీ .. ఎంపీలకు ఈ డోసు సరిపోదు.. టీనేతలకీ నాలుగు పీకండి..

పార్లమెంట్ సమావేశాల సందర్బంగా తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్ తీసుకున్నారు.. పార్టీ పరిస్థితి బాగాలేదంటూ ఫైర్ అయ్యారు.. ఇన్నాళ్లుకు తెలిసిందా తెలంగాణలో బిజెపి పరిస్థితి కోసం... దక్షిణాదిలో కర్నాటక కంటే ఎక్కువ బిజెపి అభిమానులు, ఆర్ఎస్ఎస్ సిద్దాంత ప్రేమికులు ఎక్కువుగా ఉన్నది…